ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 26 మందికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-10-24T11:48:09+05:30

జిల్లాలో శుక్రవారం 26 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 23 : జిల్లాలో శుక్రవారం 26 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-2, జోగిపేట-1, బొల్లారం-1, అమీన్‌పూర్‌-3, పటాన్‌చెరు-1, ఆర్సీపురం-2, బొంతపల్లి-2, ఇస్నాపూర్‌-4, కంది-6, జుల్‌కల్‌-2, గుంతపల్లి, మల్లేపల్లిలలో ఒక్కొక్కరికి కరోనా వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన 26 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 641 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశామన్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి 41 మంది, పటాన్‌చెరు నుంచి 64 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి పంపామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-24T11:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising