ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనంపై నుంచి పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2020-03-25T13:11:36+05:30

భవనంపై నుంచి బాలుడు పడి మృతిచెందిన సంఘటన పాశమైలారంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన ప్రతా్‌పసింగ్‌, భవిత దంపతులు పాశమైకారంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు రూరల్‌, మార్చి 24 : భవనంపై నుంచి బాలుడు పడి మృతిచెందిన సంఘటన పాశమైలారంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన ప్రతా్‌పసింగ్‌, భవిత దంపతులు పాశమైకారంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు అంకుష్‌ (3) ఉన్నాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు అద్దెకుంటున్న మూడంతస్తుల మేడపై నుంచి ఆడుతూ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బీడీఎల్‌ పోలీసులు కేసు మోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-03-25T13:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising