ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై దాడికి వ్యతిరేకంగా కళ్లకు గంతలతో నిరసన

ABN, First Publish Date - 2020-11-29T05:34:28+05:30

కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన లాఠీఛార్జి, భాష్ప వాయువు ప్రయోగాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌ పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన లాఠీఛార్జి, భాష్ప వాయువు ప్రయోగాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌ పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సింహులు, ఇబ్రహీం, లక్ష్మణ్‌, మహమ్మద్‌ హైమద్‌, పోచయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising