ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ మోసగాళ్లతో జర జాగ్రత్త

ABN, First Publish Date - 2020-04-05T10:20:18+05:30

సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శనివారం ఒక ప్రకటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట క్రైం,ఏప్రిల్‌ 4: సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. రానున్న మూడునెలల వరకు ఈఎమ్‌ఐలపై ఆర్బీఐ మారిటోరియం ప్రకటించిందని, దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌, మెసేజ్‌, మెయిల్‌ చేసే అవకాశముందని అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సీపీ హెచ్చరించారు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, ఓటీపీ నంబర్‌ వంటి వివిరాలేవీ వెల్లడించొద్దని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 7901100100కు సంప్రదించాలని సీపీ కోరారు.

Updated Date - 2020-04-05T10:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising