ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-13T09:53:43+05:30

మండలంలోని తహసీల్దార్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధరణి పోర్టల్‌తో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రతి భూమి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝరాసంగం, నవంబరు 12 : మండలంలోని తహసీల్దార్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధరణి పోర్టల్‌తో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న ప్రతి భూమి కొనుగోలు దారుడికి వెంటనే రిజిస్ర్టేషన్‌ చేస్తామన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకం అందజేశారు. అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. బర్దీపూర్‌ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్నారు. బర్దీపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖమణి అవదూత గిరి మహరాజ్‌ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్‌ తారాసింగ్‌, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-11-13T09:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising