ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ డెలివరీని వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-15T05:58:23+05:30

కస్టం మిల్లింగ్‌ రైస్‌ డెలివరీని వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కి చేర్చాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైస్‌ మిల్లర్లకు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ఆదేశం


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 14 : కస్టం మిల్లింగ్‌ రైస్‌ డెలివరీని వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పౌర సరఫరాల కార్పొరేషన్‌కి చేర్చాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి ప్రతి రోజూ రైస్‌ మిల్లర్లు 7,290 క్వింటాళ్ల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కి డెలివరీ చేయాలని, ఫిబ్రవరి 28లోగా మొత్తం కస్టం మిల్లింగ్‌ రైస్‌ను గోదాములకు చేర్చాలని ఆదేశించారు. రైస్‌ మిల్లర్లు తమ వద్ద మిగిలిన అన్ని గోనె సంచులను లెక్కతో సహా పౌర సరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌కు అందజేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఎ్‌సవో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్‌ సుగుణభాయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T05:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising