ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ లాంఛనాలతో ‘మాతంగి’ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2020-09-03T10:34:42+05:30

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలు బుధవారం పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, సెప్టెంబర్‌ 2: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలు బుధవారం పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం మేయర్‌ అనీల్‌కుమార్‌, పలువురు జిల్లా అధికారులు, నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు మాతంగి నర్సయ్య గృహంలో ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 

Updated Date - 2020-09-03T10:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising