ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం: శశిధర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-30T19:16:14+05:30

దుబ్బాక ఉప ఎన్నికలో అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో అనేక అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చేటుగా ఇక్కడి నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిబంధనల ప్రకారం జరగడం లేదన్నారు. డబ్బు, మద్యం పంచాలని టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని శశిధర్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-10-30T19:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising