ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పండి?

ABN, First Publish Date - 2020-10-01T08:48:26+05:30

కొవిడ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహిస్తే ఏం ప్రభావం ఉంటుంది?....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల కమిషనర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ


హైదరాబాద్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహిస్తే ఏం ప్రభావం ఉంటుంది? అన్న అంశాలను శాస్త్రీయంగా వివరించాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి బుధవారం ఆయన లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పద్ధతిని అనుసరించాలన్న దానిపై అభిప్రాయం చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. గడువు ముగియనున్న నేపథ్యంలో టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ బుధవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల కమిషనర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి లేఖ రాశారు. 

Updated Date - 2020-10-01T08:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising