ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు కాలినడక

ABN, First Publish Date - 2020-04-03T06:51:11+05:30

తమిళనాడుకు చెందిన కొందరు విద్యార్థులు మహరాష్ట్రలోని వార్థన్‌లో అగ్రికల్చర్‌ ఫుడ్స్‌లో శిక్షణ పొందుతున్నారు. 26 మంది కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుండెపోటుతో ఒకరి కన్నుమూత 


మారేడుపల్లి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు చెందిన కొందరు విద్యార్థులు మహరాష్ట్రలోని వార్థన్‌లో అగ్రికల్చర్‌ ఫుడ్స్‌లో శిక్షణ పొందుతున్నారు. 26 మంది కాలినడకన తమ స్వస్థలాలకు బయలుదేరారు. బుధవారం రాత్రి బోయిన్‌పల్లి రహదారిపై వెళుతుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుపల్లిలోని ప్రత్యేక వసతి గృహానికి తరలించారు. అయితే, వారిలో లోగేష్‌(23) అనే యువకుడికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడని మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మట్టయ్య తెలిపారు. 

Updated Date - 2020-04-03T06:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising