ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత నాయకుడిని హతమార్చిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2020-10-03T10:03:48+05:30

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు డివిజన్‌ స్థాయి కేడర్‌కు చెందిన తమ పార్టీ నాయకుడినే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో ఘటన


దుమ్ముగూడెం, అక్టోబరు 2: ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు డివిజన్‌ స్థాయి కేడర్‌కు చెందిన తమ పార్టీ నాయకుడినే గురువారం రాత్రి హతమార్చారు. గంగలూరు మావోయిస్టు ఏరియా కమాండర్‌ మొడియం విజ్జా (43) అలియాస్‌ భద్రును గంగలూరు-కిరాండుల్‌ అటవీప్రాంతంలో తుపాకితో కాల్చివేసి గురువారం అర్ధరాత్రి అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారని తెలుస్తోంది. ఆ తర్వాత అతడి స్వగ్రామమైన మన్‌కేలీ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారని సమాచారం. ఈ విషయాన్ని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ధ్రువీకరించారు. 

Updated Date - 2020-10-03T10:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising