మంచిర్యాలలో రోడ్డెక్కిన రైతులు
ABN, First Publish Date - 2020-05-09T18:39:10+05:30
మంచిర్యాలలో రోడ్డెక్కిన రైతులు
మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం ముత్యంపేటలో రైతులు రోడ్డెక్కారు. తూకం వేసిన వరి ధాన్యం తరలింపులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం తరలింపునకు సరిపడా లారీలను పంపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధార రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
Updated Date - 2020-05-09T18:39:10+05:30 IST