కేటీఆర్కు మహేశ్ బిగాల ధన్యవాదాలు
ABN, First Publish Date - 2020-11-03T07:20:29+05:30
ధరణి వల్ల ఎన్నారైలు తమ భూముల వివరాలను తెలుసుకునే వెసులుబాటు కలిగిందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్
ధరణి వల్ల ఎన్నారైలు తమ భూముల వివరాలను తెలుసుకునే వెసులుబాటు కలిగిందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
సోమవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు కలిసిన ఆయన.. ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2020-11-03T07:20:29+05:30 IST