ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

ABN, First Publish Date - 2020-11-01T08:08:07+05:30

బోరు మోటారును ఆన్‌ చేయడానికి వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయిజ, అక్టోబరు 31 : బోరు మోటారును ఆన్‌ చేయడానికి వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు విజయ్‌ (28)కి రెండు ఎకరాల పొలం ఉంది. ఇందులో ప్రస్తుతం పత్తి పంటను సాగు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం పం టకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బోరు మోటా రును ఆన్‌ చేస్తుండగా, సర్వీస్‌ తీగలు తగలడంతో విద్యుదాఘా తానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2020-11-01T08:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising