ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి మళ్లీ ముంబాయి బస్సు

ABN, First Publish Date - 2020-12-03T04:24:32+05:30

మహబూబ్‌నగర్‌ నుంచి ముంబాయి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 2:  మహబూబ్‌నగర్‌ నుంచి ముంబాయి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సేవలు మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 4నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ నుంచి ముంబాయి (కుర్లీ) స్టేషన్‌ వరకు ఈబస్సు నడుస్తుందని వెల్లడిం చారు. బస్సు ఉదయం 10.45కు వనపర్తిలో బయలుదేరే మధ్యాహ్నం 12గంటలకు మహబూ బ్‌నగర్‌కు చేరుకొంటుందని ఇక్కడి నుంచి బయలుదేరి మరునాడు ఉదయం కుర్లి స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ఈసర్వీసుని ప్రయాణీకులు వినియోగించుకో వాలని కోరారు. 

Updated Date - 2020-12-03T04:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising