ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమల లడ్డూలు విక్రయం

ABN, First Publish Date - 2020-06-04T10:04:19+05:30

తిరుపతి తిరుమల లడ్డూలను టీటీడీ ద్వారా జిల్లా కేంద్రంలో బుధవారం విక్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మావతి కాలనీ, జూన్‌ 3: తిరుపతి తిరుమల లడ్డూలను టీటీడీ ద్వారా జిల్లా కేంద్రంలో బుధవారం విక్రయించారు. 1000 లడ్డూలను విక్రయానికి ఉంచగా, గంటలోపే అయిపోయాయి. రూ.25కు ఒకటి, ఒక్కొక్కరికి రెండు చొప్పున అమ్మారు. దొరకని వారు నిరాశగా వెనుదిరిగారు. లాక్‌డౌన్‌ కారణంగా రెండున్నర నెలలుగా తిరుపతి ఆలయాన్ని మూసి వేసిన విషయం తెలిసిందే. అయితే భక్తులకు లడ్డూలను అందుబాటులోకి తేవాలని దేవస్థానం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో విక్రయించారు. కొందరు అధికారులు, పోలీసులు సైతం లడ్డూలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. లడ్డూలు శుక్రవారం మళ్లీ రానున్నట్లు టీటీడీ కో ఆర్డినేటర్‌ రామాచారి తెలిపారు.

Updated Date - 2020-06-04T10:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising