ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు ప్రగతి భవన్‌ ముట్టడి

ABN, First Publish Date - 2020-09-24T07:22:56+05:30

పొడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పాసు పుస్తకాలు అందించాలని ఈ నెల 25న ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్లు గిరిజన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాదేపల్లి, సెప్టెంబరు 23: పొడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పాసు పుస్తకాలు అందించాలని ఈ నెల 25న ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్లు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రమేష్‌నాయక్‌ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారం పేరుతో పొడు భూములపై అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలన్నారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 నుంచి 12 శాతానికి పెంచాలని, తండాలను రెవెన్యూ పంచాయతీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు హాజరై విజయవంతంచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్‌, శ్రీను, రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T07:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising