ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2020-06-05T10:26:14+05:30

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ నాగార్జునరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట అర్బన్‌, జూన్‌ 4 : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ నాగార్జునరావు అన్నారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ గురుకుల పాఠశాలను గురువారం ఆయన తనఖీ చేసి మాట్లాడారు. పరీక్షా కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మొగులయ్య, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-06-05T10:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising