ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఆలయ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2020-12-31T03:19:00+05:30

ఆదిశిలా క్షేత్రంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విషాదం చోటుచేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మల్దకల్ ‌ఆలయంలో దుర్ఘటన  

   మల్దకల్‌, డిసెంబర్‌ 30: ఆదిశిలా క్షేత్రంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విషాదం చోటుచేసుకున్నది. క్షేత్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెప్సోత్సవం కోసం మోటారు సాయంతో కోనేరులో నీటిని నింపారు. వేడుక పూర్తి కావడంతో బుధవారం ఉదయం 7.30గంటల సమయంలో మోటర్‌ను బయటకు తీసేందుకు ఆలయ ఉద్యోగులు బి.నర్సింహ (30), పీ.నర్సింహ, లక్ష్మయ్య, తేజ కోనేరు దగ్గరకు వెళ్లారు. మోటర్‌ను బయటకు తీసే సమయంలో విద్యుదాఘాతం సంభవించడంతో బీ.నర్సింహ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2020-12-31T03:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising