ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కాంగ్రెస్‌తో ప్రజా సంక్షేమం సాధ్యం’

ABN, First Publish Date - 2020-06-28T07:08:35+05:30

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం అని జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయిజ, జూన్‌ 27: కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం అని జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పోతుల మధుసూదన్‌రెడ్డి, భూమ్‌పూర్‌ నర్సింహారెడ్డి, తూముకుంట శ్రీనివాసులు గౌడును పార్టీ నుంచి తొలగించామన్నారు.  

Updated Date - 2020-06-28T07:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising