ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరాష్ట్రపతి నుంచి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌

ABN, First Publish Date - 2020-05-13T06:09:30+05:30

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవా రం మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవా రం మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిస్థితులను ఆరా తీశారు. ఎంపీ, ఆయన కుటుంబ సభ్యుల యోగక్షే మాలు అడిగి తెలుసుకున్నారు.


ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటి ష్ట చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కట్టడి చేయగలిగారని తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని వివరించారు. తమ కుటుం బం తరుపున కూడా సాధ్యమైనంత మేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-05-13T06:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising