ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేటలో కలుషిత నీరు సరఫరా

ABN, First Publish Date - 2020-11-26T03:18:05+05:30

జిల్లా కేంద్రమైన నారాయణపేటలో రెండు రోజులుగా మిషన్‌ భగీరథ తాగునీరు కలుషితమై సరఫరా అవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట, నవంబరు 25: జిల్లా కేంద్రమైన నారాయణపేటలో రెండు రోజులుగా మిషన్‌ భగీరథ తాగునీరు కలుషితమై సరఫరా అవుతుంది. దీంతో పట్టణ ప్రజలు ఆ నీటిని తాగేందుకు జంకుతున్నారు. ఒకవైపు కరోనా మరోవైపు కలుషిత నీటి సరఫరాతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అదికారులు మిషన్‌ భగీరథ నీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-26T03:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising