ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయండి

ABN, First Publish Date - 2020-12-29T03:45:42+05:30

ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయాలని నాగ ర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతిలు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మండల సమావేశంలో ఎంపీ పి.రాములు 

కందనూలు, డిసెంబరు 28: ప్రజలకు చేరువలో ఉండి సేవ చేయాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతిలు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ ఎంపీపీ చాంబర్‌ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  హాజ రయ్యారు. చాంబర్‌ ప్రారంభించిన అనంతరం ఎంపీపీ నర్సింహారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. వచ్చే జనరల్‌బాడీ సమావేశానికి డివిజనల్‌ స్థాయి అధికారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.  జడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీడీవో కోటేశ్వర్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T03:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising