ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2020-11-22T03:33:29+05:30

పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయిజ, నవంబరు 21: పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని వేణిసోంపూర్‌ పుష్కర ఘాట్‌ను ఆయన సందర్శించారు. భక్తుల ఏర్పా ట్లను  పరిశీలించారు. ఘాట్‌ల పక్కన బురద లేకుం డా ఇసుక వేయించాలన్నారు. కార్యక్రమంలో ఘాట్‌ ఇన్‌చార్జి శ్రీనివాసులు, నర్సింహారెడ్డి, వైద్యాధికారి రామలింగారెడ్డి, ఆర్‌ఐ లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. ఘాట్‌కు రెండో రోజు శనివారం భక్తులు పెరిగారు. మొదటి రోజు 425 మంది రాగా, శనివారం సాయంత్రం 5 గంటల వరకు 570 మంది వచ్చారు.

Updated Date - 2020-11-22T03:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising