ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి

ABN, First Publish Date - 2020-05-29T11:02:15+05:30

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆ ర్‌ జయంతిని గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌ / దేవరకద్ర, మే 28 : టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆ ర్‌ జయంతిని గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆవు పాలతో అభిషకం చేసి పూల మాల వేశారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నా యకులు నారాయణస్వామి, బాలప్ప, చంద్రశేఖర్‌రెడ్డి, మాలాద్రిరెడ్డి, చెన్నయ్య, కాశీం, రషీద్‌ రహబర్‌, మురళీ, కలీం తదితరులు ఉన్నారు. దేవరకద్రలో ఎన్టీఆ ర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, నాగయ్యశెట్టి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising