ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ ప్రేమసాక్షిగా పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2020-03-02T11:47:33+05:30

మండలంలోని చెదురుపల్లికి చెందిన యువకవి పోలె వెంకటయ్య రచించిన నీప్రేమ సాక్షిగా (ప్రేమ మొగ్గలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దండ: మండలంలోని చెదురుపల్లికి చెందిన యువకవి పోలె వెంకటయ్య రచించిన నీప్రేమ సాక్షిగా (ప్రేమ మొగ్గలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని సరస్వత పరిషత్‌లో జరిగింది. పాలమూరు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు కవులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిరెడ్డి వాసంతి, ఆచార్య రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising