ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-20T02:59:43+05:30

పెంట్లవెల్లి జటప్రోలు మార్గం మధ్యలో శనివారం రాత్రి అగి ఉ న్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంట్లవెల్లి, డిసెంబరు 19: పెంట్లవెల్లి జటప్రోలు మార్గం మధ్యలో శనివారం రాత్రి అగి ఉ న్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘ టనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశ్వరం గ్రామానికి చెందిన మద్దిలేటి (45) రోజువారిగా జటప్రోల్‌ గ్రామానికి మేస్త్రీ పని వెళ్లాడు.. పనులు ముగించుకొని సాయంత్రం తిరిగి వస్తుండగా జటప్రోల్‌, పెంట్లవెల్లి మర్గం మధ్యలో సైడ్‌కు అగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఖాయ్యూం తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 



Updated Date - 2020-12-20T02:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising