ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణనీయంగా తగ్గిన కేసులు

ABN, First Publish Date - 2020-12-14T03:25:28+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, డిసెంబరు 13 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన మూడు జిల్లాల్లో 12 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎనిమిది మందికి వైరస్‌ సోకింది.  నారాయణపేట జిల్లాలో ఒకే ఒక్క కేసు నమోదయ్యింది.

Updated Date - 2020-12-14T03:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising