ఏం లాక్డౌన్.. ఎప్పడూ జనాలే కన్పిస్తున్నారు
ABN, First Publish Date - 2020-04-04T10:31:23+05:30
ధన్వాడలో ఎప్పడు చూసినా ప్రజలు కన్పిస్తున్నారు. ఇదేం లాక్డౌన్, అధికారులు ఎటుపోయారు. ఇలా ఉంటే
ఇలా ఉంటే చర్యలు తప్పవు
అధికారులను హెచ్చరించిన కలెక్టర్
ధన్వాడ, ఏప్రిల్ 3 : ధన్వాడలో ఎప్పడు చూసినా ప్రజలు కన్పిస్తున్నారు. ఇదేం లాక్డౌన్, అధికారులు ఎటుపోయారు. ఇలా ఉంటే సరిపోదు. అధికారులు జాగ్రత్త అంటూ కలెక్టర్ హరిచందన హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు ధన్వాడలో లాక్డౌన్ పరిశీలించారు. వాహనాలు బయట తిరగకుండా చూడలంటూ కలెక్టర్ ఎస్ఐ శ్రీనివాసులుకు సూచించారు.
Updated Date - 2020-04-04T10:31:23+05:30 IST