ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలి

ABN, First Publish Date - 2020-09-12T10:33:41+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తూ స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనసభలో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి 


కోస్గి, సెప్టెంబరు 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తూ స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత భవనాలు లేక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యేలకు పదిశాతం కోటా కేటాయించాలని కోరారు. మంత్రికొప్పుల ఈశ్వర్‌సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2020-09-12T10:33:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising