ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2020-06-01T10:20:17+05:30

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంగమ్మ అన్నారు. డ్రైడేను పురష్కరించుకొని ఆదివా రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరచింత/ ఆత్మకూరు, మే 31: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిసిపల్‌  చైర్‌పర్సన్‌ మంగమ్మ అన్నారు. డ్రైడేను పురష్కరించుకొని ఆదివా రం పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటి పరిశీలించి నిల్వనీటిని పుర క మిషనర్‌ మోహన్‌, కౌన్సిలర్‌ పారుపల్లి ఉషారాణి పారబోశారు.


రానున్న సీజనల్‌ వ్యాధు లను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవా లని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్‌ నాగ భూషణంగౌడ్‌ పాల్గొన్నారు. ఆత్మకూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 10నిమిషాల పాటు ‘పరిస రాల పరిశుభ్రత’ను  చేపట్టారు.  ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising