ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంచికొడుతున్న వానలు

ABN, First Publish Date - 2020-08-12T10:30:19+05:30

వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం కారణంగా వారం రోజులుగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోస్తరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు జిల్లాలో 85 శాతం

అధిక వర్షపాతం నమోదు

అలుగు పారుతున్న చెరువులు

జలకళను సంతరించుకున్న చెక్‌డ్యామ్‌లు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావం కారణంగా వారం రోజులుగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే జిల్లా లో 85.64 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, 274.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 510.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


దుందుభీ, పెద్దవాగు, ఊకచెట్టువాగు పొంగుతున్నాయి. వీటిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని 1,203 చిన్నా, పెద్ద చెరువులు నిండి, అలుగు పారుతున్నాయి. 2.50 టీఎంసీల సామర్థ్యం గల కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో కాల్వలకు నీరందుతోంది. అలాగే బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. దీంతో వీటి కింద వ్యవసాయం ఊపందుకుంది. 


Updated Date - 2020-08-12T10:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising