ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2020-06-11T10:01:53+05:30

కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడకుండా అం దరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అపూర్వారావు అన్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాల్‌పేట, జూన్‌ 10: కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడకుండా  అం దరూ జాగ్రత్తలు పాటించాలని  ఎస్పీ అపూర్వారావు అన్నారు.  పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న మున్ననూరు గ్రామంలో బుధవారం ఆమె ప ర్యటించారు. రోడ్లు ఊడిచి గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామాన్ని పోలీస్‌ శాఖ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుందని ఎస్పీ తెలిపారు.  సీఐ సూర్యనాయక్‌, ఎంపీపీ సంధ్యా తిరుపతి యాదవ్‌, సర్పంచ్‌ శేఖర్‌యాదవ్‌, ఎస్సై రామన్‌గౌడ్‌,  హెడ్‌కానిస్టేబుల్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-11T10:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising