ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు బాధితులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-09-25T10:23:31+05:30

ముంపు బాధితులను ఆదుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఊర్కొండ, సెప్టెంబరు 24: మండలంలోని మాదారం చెరువులో పంట పొలాలు మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాచాలపల్లి ముంపు బాధిత రైతులు గురువారం తహసీల్దార్‌ రామచంద్రయ్యకు వినతిపత్రం సమర్పించారు. మాదారం చెరువును కేఎల్‌ఐ కాలువ ద్వారా వస్తున్న నీటిని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపుకుంటున్నారని, దాని వల్ల రాచాలపల్లి గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు మునిగి నష్టం వాటిల్లుతుందని వారు వినతిపత్రంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌, ఆంజనేయులు, బాలరాజు, దాసు, దావిద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-09-25T10:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising