ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వార్డుకు డాక్టర్ల నియామకం

ABN, First Publish Date - 2020-08-09T06:32:33+05:30

కరోనా నేపధ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాకు తొమ్మిది మంది డాక్టర్లు నియామకం అయ్యారని, అందులో శనివారం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.చందూనాయక్‌


గద్వాలక్రైం, ఆగస్టు 8: కరోనా నేపధ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాకు తొమ్మిది మంది డాక్టర్లు నియామకం అయ్యారని, అందులో శనివారం నలుగురు డాక్టర్లు విధుల్లోకి చేరినట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.చందూనాయక్‌ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆసుపత్రిలో కొందరు ప్రభుత్వ డాక్టర్లు కరోనా బారిన పడడంతో కొందరు ప్రైవేట్‌ డాక్టర్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే శనివారం నలుగురు డాక్టర్లకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలు ఇచ్చినట్లు తెలిపారు. వీరిని కరోనా వార్డుకు పంపించడం జరిగిందన్నారు.

Updated Date - 2020-08-09T06:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising