ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-03T10:21:37+05:30

ప్రజావాణికి వచ్చిన పిటిషన్లను పెండింగ్‌లో పెట్ట కుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.వెం కట్రావు ఆదేశించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌(మహబూబ్‌నగర్‌), నవంబరు 2: ప్రజావాణికి వచ్చిన పిటిషన్లను పెండింగ్‌లో పెట్ట కుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.వెం కట్రావు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వాట్సాప్‌ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూములు, పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. కార్యకమ్రంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఏడీ శ్యాంసుందర్‌, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T10:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising