ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేర్చుకున్న అంశాలను అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-12-05T04:05:20+05:30

శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించా రు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా ప్రధానోపా ధ్యాయులకు వాష్‌ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు.

ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న డీఈఓ గోవిందరాజులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఈఓ గోవిందరాజులు

 విజయవంతంగా ముగిసిన

      వాష్‌ ప్రోగ్రామ్‌

కందనూలు, డిసెంబరు4 : శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించా రు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా ప్రధానోపా ధ్యాయులకు వాష్‌ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు. చివరిరోజు శుక్రవారం డీఈఓ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమ లు చేయడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల వా తావరణం ఆహ్లాదకరంగా ఉండడానికి విద్యార్థులచే స్వచ్ఛకమిటీలు వేయించాలని తెలిపారు. కార్యక్ర మంలో జిల్లా సెక్టోరల్‌ అధికారి మంతటి నారాయ ణ, పరీక్షల విభాగం అధికారి రాజశేఖర్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ అంజి, జిల్లా ఆర్పీలు, జీహెచ్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T04:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising