ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్టడితోనే కరోనా నిర్మూలన

ABN, First Publish Date - 2020-04-09T10:45:58+05:30

కట్టుదిట్టమై న చర్యలతోనే కరోనా వైరస్‌ నిర్మూలన సాధ్యమవుతుంద ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : కట్టుదిట్టమై న చర్యలతోనే కరోనా వైరస్‌ నిర్మూలన సాధ్యమవుతుంద ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. రె డ్‌జోన్‌గా ప్రకటించిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప లు వార్డులలో బుధవారం ఆయన కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌, ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పర్యటించారు. రెడ్‌జోన్‌ పరిధిలో నివసిస్తున్న కాలనీవాసులంతా ప్రభుత్వ యం త్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-09T10:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising