ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-30T03:45:22+05:30

జడ్చర్ల మునిసిపాలిటీ నాగసాల సమీపంలోని పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ప్లాంటును ఆదివారం కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు.

జడ్చర్ల పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ ప్లాంటును సందర్శించిన కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, నవంబరు 29 : జడ్చర్ల మునిసిపాలిటీ నాగసాల సమీపంలోని పందిరిగుట్ట వద్ద ఉన్న వాటర్‌ట్రీట్‌మెంట్‌ప్లాంటును ఆదివారం కలెక్టర్‌ వెంకట్రావు పరిశీలించారు. మిషన్‌భగీరథ పథకంలో భాగంగా శుద్ధి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు. కృష్ణజలాలు వాటర్‌ట్రీట్‌ప్లాంటుకు చేరుకునే విధానంతో పాటు నీటిని శుద్ధి చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల తహసీలార్‌ లక్ష్మీనారాయణ, మిషన్‌భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T03:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising