ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా రథోత్సవం

ABN, First Publish Date - 2020-12-29T04:02:22+05:30

మండల పరిధిలోని మం థన్‌గోడ్‌ గ్రామ సమీపంలో వెలసిన దత్తేత్రేయ స్వామి ఆల యం వద్ద మంగళవారం రథోత్సవం కనుల పండువగా నిర్వ హించారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌రూరల్‌, డిసెంబరు 28 : మండల పరిధిలోని మం థన్‌గోడ్‌ గ్రామ సమీపంలో వెలసిన దత్తేత్రేయ స్వామి ఆలయం వద్ద మంగళవారం రథోత్సవం  కనుల పండువగా నిర్వహించారు. ఉదయం  అభిషేకం, హోమం, పల్లకీ సేవ నిర్వ హించారు. మధ్యాహ్నం 12.30గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి డోలారోహణం చేసిన అనంతరం అన్నదానం చే శారు.  సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథం ముం దుకు సాగింది. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising