ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-12-02T03:16:45+05:30

ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌ ఆరోపించారు.

యువకులకు కండువా కప్పి డీవైఎఫ్‌ఐ సంఘంలోకి ఆహ్వానిస్తున్న జబ్బార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌ 

ఆత్మకూర్‌, డిసెంబరు 1: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన  కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌ ఆరోపించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహాంలో మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజ రై మాట్టాడారు.  ఇప్పటి వరకు ఏటా రెండు వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే దేశమంతా హిందూ మత విధ్వేషాలు రెచ్చగొట్టి మతకల్లోలాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.  కేంద్రం వ్యవసాయ బిల్లులు రద్దు చేసి యువకులకు ఉద్యోగ ఉ పాధి అవకాశాలు కల్పించకుంటే ఆందోళనలకు పూనుకుంటామన్నారు. అనంతరం యువకుల సమస్యలపై పోరాడుతున్న డీవైఎఫ్‌ఐ సంఘానికి ఆకర్షితులైన పలువురు యువకులను డి వై ఎఫ్‌ఐ సంఘంలోకి ఆహ్వానించారు.  నాయకులు మహిమూద్‌, శ్రీహరి, గోపి, రాజు, వెంకటేష్‌, రమేష్‌, అజయ్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising