ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-11-28T02:56:53+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నారాయణపేట జిల్లాలో నిల్‌

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22 మందికి వైరస్‌


మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/గద్వాల క్రైం/కందనూ లు/వనపర్తి/నారాయణ పేట క్రైం/అయిజ, నవంబరు 27 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22 మంది కరోనా బారిన పడ్డారు.

-  జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

-  నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 13 మందికి వైరస్‌ సోకింది.

- వనపర్తి జిల్లాలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2020-11-28T02:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising