ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

32 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-12-31T03:28:24+05:30

ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే అధికం 

- నారాయణపేట జిల్లాలో నిల్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 : ఉమ్మడి పాలమూరుజిల్లాలో 32 మందికి క రోనా నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరికి వైరస్‌ సోకింది.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి.

- వనపర్తి జిల్లాలో 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

- నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.

Updated Date - 2020-12-31T03:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising