ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు

ABN, First Publish Date - 2020-09-27T05:45:57+05:30

భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణను నియమించినట్లు జేపీ నడ్డా ప్రకటించడంతో బీజేపీ నాయకులు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల, సెప్టెంబరు: భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణను నియమించినట్లు జేపీ నడ్డా ప్రకటించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గద్వాలలో ప్రధాన కూడళ్లలో పెద్దఎ త్తున బాణాసంచా కాల్చరు. రామాంజనేయులు, గుర్రం నర్సింహులు, శ్రీరాములుతో పాటు బీజేవైఎం జిల్లా అఽధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎక్బోటే రవి, డీటీడీసీ నర్సింహులు ఉన్నారు. 

Updated Date - 2020-09-27T05:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising