ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి: బీజేపీ

ABN, First Publish Date - 2020-10-27T11:02:59+05:30

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భగీరథకాలనీ, అక్టోబరు 26: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నార్సింగ్‌, రాయపోల్‌, చేగుంటలో బూత్‌లెవెల్‌ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్తా ప్రతి ఓటరును కలిసి, కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలను వివరించాలని సూచించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. సమావేశాల్లో జిల్లా నాయకులు దర్పల్లి హరికృష్ణ, బాలరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising