ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు

ABN, First Publish Date - 2020-12-30T03:16:01+05:30

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరచింత/ఆత్మకూర్‌, డిసెంబరు 29: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారనున్నాయని  కాంగ్రెస్‌ పార్టీ  కిసాన్‌ సెల్‌  జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన చెందారు.  ఆత్మకూర్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లి వ్యవసాయ బిల్లులు మంచివని పొగుడతున్నా కేసీఆర్‌ ద్వంద వైఖరి బయటపడిందని తెలిపారు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, పరమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T03:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising