ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపోస్టు ఎరువుల తయారీ ప్రారంభించాలి

ABN, First Publish Date - 2020-12-04T04:53:54+05:30

సెగ్రిగేషన్‌ షెడ్లలో కాంపోస్టు ఎరువుల తయారీని ప్రారంభించాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు.

సెగ్రిగేషన్‌ షెడ్డును పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష

    రాజోలి/అయిజ డిసెంబరు 3: సెగ్రిగేషన్‌ షెడ్లలో కాంపోస్టు ఎరువుల తయారీని ప్రారంభించాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. రాజోలితో పాటు తూర్పు గార్లపాడు గ్రామాలలో గురువారం ఆయన పర్యటించి సెగ్రిగేషన్‌ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో షెడ్లను వాడుకలోకి తేవాలని ఎంపీడీవో గోవిందురావును ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజోలి సర్పంచు వెంకటేశ్వరమ్మ, గోపాల్‌, తూర్పు గార్లపాడు సర్పంచు శేషమ్మ, ఏపీఎం ఖాజా పాల్గొన్నారు.


ప్రభుత్వాసుపత్రి పరిశీలన

    అయిజ ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలలో అబివృద్ధి పనులను పర్యవేక్షించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సిబ్బంది విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising