ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి

ABN, First Publish Date - 2020-12-20T03:04:47+05:30

ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయ్యప్ప కొండ అభివృద్ధికి కృషి చెస్తా

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, విద్యావిభాగం డిసెంబరు 19: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రలోని పద్మావతి కాలనీలోగల అయ్యప్ప కొండపై గల అయ్యప్ప స్వామి దేవాలయం గుడి మెట్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. మణికంఠ స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంపై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిము లు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కౌన్సిలర్‌ కట్టా రవికి షన్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్‌, కిషోర్‌, నవకాంత్‌ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని కల్వరికొండలో రూ.25 లక్షలతో చేపట్టిన క్రిష్ఠియన్‌ కమ్యూనిటీ భవనాన్ని శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. 

Updated Date - 2020-12-20T03:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising