ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-03-28T12:01:10+05:30

పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని లింగోటంతండాలో చోటు చేసుకుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట అర్బన్‌, మార్చి 27 : పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని లింగోటంతండాలో చోటు చేసుకుం ది. ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన జగదీశ్‌నాయక్‌ (25) ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య య త్నానికి పాల్పడినట్లు తెలిపారు. గమనించిన ఇంటి చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Updated Date - 2020-03-28T12:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising