ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

77 రైతు వేదిక భవనాలు

ABN, First Publish Date - 2020-07-01T11:11:48+05:30

నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖపై కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖపై సమీక్షించిన కలెక్టర్‌


నారాయణపేట టౌన్‌, జూన్‌ 30 : నారాయణపేట జిల్లా వ్యవసాయ శాఖపై కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 క్లస్టర్లకు గాను 77 రైతు వేదిక భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ నియంత్రిత సాగుపై సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-01T11:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising